తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం | devotees rush in tirumala| pilgrims| 29compartments| full| sarvadarshnam| hundi
posted on Aug 27, 2023 9:22AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింద. శనివారం శ్రీవారిని 71వేల 73 మంది దర్శించుకున్నారు. 37వేల 215 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.