తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi
posted on Sep 6, 2023 10:03AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం శ్రీవారిని 71వేల946 మంది దర్శించుకున్నారు. వీరిలో 30వేల294 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 51లక్షల రూపాయలు వచ్చింది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.