Leading News Portal in Telugu

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.32 కోట్లు | tirumala devotees rush| compartments| sarvadarshnam| queue| line| piligrims


posted on Sep 15, 2023 7:01AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం శ్రీవారిని 61వేల926 మంది దర్శించుకున్నారు. వారిలో 21వేల926 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 32లక్షల రూపాయలు వచ్చింది. ఇక శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 18 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.