Leading News Portal in Telugu

తిరుమలలో రద్దీ సాధారణం | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi


posted on Nov 7, 2023 8:40AM

తిరుమలలో  శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్ లో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా అనుమతి ఇస్తున్నారు.

ఇక టోకెన్లు లేని  భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 66 వేల 312 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 22 వేల రెండు మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 70లక్షల రూపాయలు వచ్చింది.