తిరుమలలో భక్తల రద్దీ సాధారణం | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi
posted on Nov 11, 2024 8:53AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం( నవంబర్ 10) శ్రీవారిని మొత్తం 82 వేల 233 మంది దర్శించుకున్నారు. వారిలో 26వేల415 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 54 లక్షల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం (నవంబర్ 11) శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.