Leading News Portal in Telugu

G20 Summit Live Updates: యూకే ప్రధాని రిషి సునాక్‌తో మోడీ ద్వైపాక్షిక భేటీ


  • 09 Sep 2023 03:07 PM (IST)

    యూకే ప్రధాని రిషి సునాక్‌తో మోడీ ద్వైపాక్షిక భేటీ

    దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతోంది. జీ20 సదస్సు మధ్యలో ప్రధాని మోడీ యూకే ప్రధాని రిషి సునాక్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ ద్వైపాక్షిక భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. భారత్, యూకేల మధ్య పరస్పర సహకారంపై చర్చించారు.