Leading News Portal in Telugu

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi


posted on Oct 10, 2023 9:07AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 5 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని 68 వేల 828 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 28వేల 768 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 53లక్షల రూపాయలు వచ్చింది.