Leading News Portal in Telugu

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi


posted on Jan 9, 2024 7:59AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (జనవరి 9)ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు.

టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 65వేల 511 మంది దర్శించుకున్నారు.

వారిలో 20 వేల 777 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 98 లక్షల రూపాయలు వచ్చింది.