Smriti Mandhana: ఇంగ్లండ్ గడ్డపై రికార్డులు కొల్లగొడుతోన్న లేడీ విరాట్.. తొలి క్రికెటర్గా అరుదైన ఘనత సొంతం – Telugu News | Smriti Mandhana smashes another half century and becomes 1st Player To Score 500 Runs In Women’s Hundred League
సదరన్ బ్రేవ్, వెల్స్ ఫైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్స్ ఫైర్ జట్టు 100 బంతుల్లో 165 పరుగులు చేసింది. జట్టు తరఫున హేలీ మాథ్యూస్ 38 బంతుల్లో 65 పరుగులు చేసింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సదరన్ బ్రేవ్ జట్టులో స్మృతి అజేయంగా 70 పరుగులు, డానీ వాట్ 67 పరుగుల ఇన్నింగ్స్తో రాణించినా చివరకు 161 పరుగులు చేసి 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Aug 07, 2023 | 8:00 AM




